ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా (బెలారస్‌) యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది ...
రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పది ప్రాంతాల్లో సీ ప్లేన్‌ సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ బెర్మ్‌ పార్కు ...
గత రెండు రోజుల వ్యవధిలో అమెరికా నేవీ యుద్ధనౌకపై ఇరాన్‌ రెండుసార్లు క్షిపణి దాడికి ప్రయత్నించినట్లు CENTCOM తెలిపింది. అయితే ఈ ...
ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ (Cognizant), డేటా మేనేజ్‌మెంట్‌ రంగంలో పేరున్న క్లౌడెరా (Cloudera)కు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది ...
పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18వ సర్వసభ్య సమావేశం బుధవారం రాజమహేంద్రవరం లో నిర్వహించనున్నారు. అథారిటీ సీఈవో సంజీవ్‌ ఓహ్రా ...
ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ...
వరదల బీభత్సం నుంచి ఇంకా కోలుకోని నేపాల్‌ ను తాజాగా భూకంపం కుదిపేసింది. దేశంలోని వాయువ్య ప్రాంతమైన ముస్తాంగ్‌ జిల్లాలో మంగళవారం రాత్రి 5.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలు సమీపంలోని మనాంగ్‌, డోల్ప ...
250cc విభాగంలో జిక్సర్‌ 250, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 మోడళ్లకు 'గ్లాస్‌ స్పార్కిల్‌ బ్లాక్‌ - మెటాలిక్‌ ఓర్ట్‌ గ్రే' అనే కొత్త ...
సౌదీ అరేబియా జనాభాలో ఎక్కువ మంది ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతాలకు సమీపంలోనే నివసిస్తారు. అపారమైన చమురు నిల్వలు ...
ఆపిల్‌ తన కొత్త ఐఫోన్లను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే సెప్టెంబర్‌ హార్డ్‌వేర్‌ ఈవెంట్‌ ఈసారి ...
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2027 మినీ వేలానికి ముందే టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ తన భవిష్యత్తుపై ...
పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మరోసారి తన ప్రచార తీరుతో నవ్వులపాలైంది. భారతదేశంపై సాధించినట్లు చెబుతున్న విజయాలను చూపించేందుకు ...