తెలంగాణలో నీటి సమస్యలు, పంటల నష్టాలకు ఎల్ నినో కారణం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే కారణమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ స్కూటీ ర్యాలీ హోరెత్తింది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి నేత ఎన్. రామచందర్ ...
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.
బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి తన ముంబై నివాసం వద్ద గణేష్ నిమజ్జనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. "గణపతి బప్పా మోరియా" నినాదాల నడుమ సంప్రదాయ దుస్తులు ధరించిన శిల్పా శెట్టి, డప్పు చప్పుళ్లకు ...
ప్రతి మహిళలో ఇవే లక్షణాలు కనిపించాల్సిన అవసరం లేదు. కొందరికి ఎలాంటి స్పష్టమైన మార్పులు కనిపించకపోవచ్చు. కాబట్టి కేవలం ...
Steel Water Bottle Cleaning: ఇప్పుడు అంతా స్టీల్, కాపర్ బాటిల్స్ ఉపయోగించే వారే ఎక్కువయ్యారు. స్కూల్‌కి వెళ్లే స్టూడెంట్స్ దగ్గర నుంచి కాలేజీ, ఆఫీసులకు వెళ్లే వాళ్లు కూడా వాటర్ బాటిల్స్ ఇంటి నుంచే తీస ...
కాకినాడ జిల్లాలో తుని రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికుడిని హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి రైలు కింద నుంచి రక్షించారు.
ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా అగ్రరాజ్యం అమెరికా అత్యంత సంచలన ప్రకటన చేసింది. అంతరిక్షంలో శత్రుదేశాల ముప్పును తిప్పికొట్టేలా తాము "ఆన్-ఆర్బిట్ స్పేస్ కంట్రోల్ వెపన్స్" (ఆయుధాలను) మోహరించినట్లు యూఎస్ ఎ ...
8th Pay Commission: 8వ వేతన సంఘం ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కీలక డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇకపై జీతాలు, ...
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త ప్రకటించింది. ఏపీ, తెలంగాణకు కలిపి ఏకంగా 5 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఏపీకి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు ఉన్నాయి. ఈ ఇళ్ల కోసం ఎంత ఆర్థిక సాయం అ ...
ఇక రెండో టి20లో గెలిస్తే సిరీస్ భారత్ వశం అవుతుంది. అయితే రెండో టి20 ముందు స్టార్ బౌలర్ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. తుది ...
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో రైతులకు కోడెల పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస ...